breaking news
Secretrait
-
పెళ్లయిన వెంటనే రంగంలోకి.. అటు వివాహం.. ఇటు నినాదం
సాక్షి, బోయినపల్లి(చొప్పదండి): తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ వధూవరులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. వివరాలివి. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం రామన్నపేట జూనియర్ పంచాయతీ కార్యదర్శి నాగుల శ్రీకాంత్, కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల జూనియర్ పంచాయతీ కార్యదర్శి మౌనిక వివాహం బుధవారం కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో జరిగింది. పెళ్లితంతు అనంతరం వధూవరులిద్దరూ.. ‘జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేయాలి..’ అనే ప్లకార్డు ప్రదర్శించారు. (చదవండి: నో పార్కింగ్.. అయితే ఏంటి?) -
గవర్నర్ వెర్సెస్ గవర్నమెంట్...
-
ఏపీ సచివాలయంలో ఉద్యోగులకు ఆనందయ్య మందు పంపిణీ
-
సచివాలయంలో ముగ్గురు వ్యక్తుల అరెస్ట్
హైదరాబాద్:సచివాలయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ ముగ్గురు వ్యక్తులను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్యోగాలిప్పిస్తామని చెబుతూ సచివాలయం ప్రాంగణంలో తిరుగుతున్న వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.