-
రైల్వే ప్రయాణికులకు IRCTC అలెర్ట్..
-
పాతభవనాలపై రైల్వే అలర్ట్
సాక్షి, ముంబై : రైల్వేలైన్ల వెంట ఉన్న పాతభవనాలు ప్రమాదకరంగా మారాయి. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్యాండ్హస్ట్ రోడ్ రైల్వే స్టేషన్ వద్ద ఇటీవల ఓ భవనం పాక్షికంగా కూలడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఘటనతో సెంట్రల్ రైల్వే పరిపాలన విభాగం కళ్లు తెరిచింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రైలు పట్టాల వెంట ఉన్న పాత భవనాలన్నింటిని గుర్తించి అధ్యయనం చేయాలని పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. అందుకు బీఎంసీపై ఆధారపడకుండా రైల్వే అధికారులే స్వయంగా అధ్యయనం చేసి నివే దిక రూపొందించనుంది. ఆ తరువాత ఆ నివేదికను మహానగర పాలక సంస్థ (బీఎంసీ)కి అందజేయాలని నిర్ణయించిందని సెంట్రల్ రైల్వే పీఆర్వో నరేంద్ర పాటిల్ తెలిపారు. వర్షాకాలంలో ముప్పు రెండు రోజుల కిందట శ్యాండ్హస్ట్ రోడ్ స్టేషన్ ఎదుట ఉన్న థోరత్ హౌస్ భవనం కొంత భాగం కూలింది. ఆ శిథిలాలు పక్కనే ఉన్న హార్బర్ రైల్వే మార్గంపై వచ్చి పడడంతో కొన్ని గంటలపాటు లోకల్ రైళ్లకు అంతరాయం కలిగింది. ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో దీన్ని కూల్చివేయాలని రైల్వే గతంలోనే బీఎంసీకి సూచించింది. కానీ బీఎంసీ నిర్లక్ష్యం చేయడం వల్ల మళ్లీ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ప్రమాదకర, శిథిలావస్థకు చేరుకున్న భవనాలు రైల్వే ట్రాక్కు ఆనుకుని అనేకం ఉన్నాయి. అవి వర్షాకాలంలో ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉంది. ప్రయాణికుల భద్రతకే పెద్ద పీట వేస్తున్నట్లు ప్రకటించిన రైల్వే పరిపాలన విభాగానికి ఇలాంటి భవనాలు తల నొప్పులు తెచ్చిపెడుతున్నాయి. దురదుష్టవశాత్తు అవి కూలే సమయంలో రైలు వస్తే అప్పుడు ప్రమాద తీవ్రత ఘోరంగా ఉంటుంది. అందుకే ముందుగానే ఇలాంటి పాత భవనాలపై అధ్యయనం చేయాలని సెంట్రల్ రైల్వే వర్గాలు నిర్ణయించాయి. ఈ బాధ్యతలను సీనియర్ అధికారుల బృందానికి అప్పజెప్పనున్నాయి. ముందుగా ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ), శ్యాండ్హస్ట్ రోడ్ స్టేషన్ పరిసరాల్లో శిథిల భవనాలపై అధ్యయనం చేయనున్నారు. ఆ తరువాత పట్టాల వెంట ఉన్న మిగతా ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు సెంట్రల్ రైల్వే పీఆర్వో తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
బాబును చీల్చి చెండాడిన మహిళలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement