April 25, 2024, 11:50 IST
భారత్ యువ దేశం.. మొత్తం జనాభాలో 65 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏళ్లలోపు వాళ్లే. సగటు వయస్సు 29 కంటే తక్కువ ఉన్నందున భారత్ను యువ దేశం అని పిలుస్తారు....
April 25, 2024, 08:28 IST
రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగియ నుంది. బుధవారం వరకు అసెంబ్లీకి 3,644, లోక్సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి...
April 24, 2024, 21:27 IST
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్లోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల సమయాన్ని రెండు...
April 24, 2024, 21:13 IST
కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారం రేపాయి. ప్రజల ఆస్తులపై కాంగ్రెస్ కన్నుపడిందన్న ప్రధాని మోదీ విమర్శలకు...
April 24, 2024, 20:11 IST
బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటర్లను భావోద్వేగానికి గురి చేశారు. కర్ణాటక కలబురగి ఖర్గే సొంత జిల్లా. ఈ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో...
April 24, 2024, 19:15 IST
ఇటీవల రాజస్థాన్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ప్రచారంలో మోదీ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పలు స్థానాల్లో...
April 24, 2024, 18:28 IST
ముంబై: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎన్నికల ప్రచారంలో స్పృహతప్పి పడిపోయారు. అదృష్టవశాత్తూ సకాలంలో చికిత్స పొందడంతో కొద్ది సేపటికి కోలుకున్నారు. కొద్ది...
April 24, 2024, 16:23 IST
తిరువనంతంపురం : కేరళలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఇప్పటివరకు నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలతో కేరళ దద్దరిల్లగా ఇప్పుడు మైకులు మూగబోయాయి. ...
April 24, 2024, 00:40 IST
సాక్షి,అమరావతి: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మహిళలే నిర్ణయాత్మక శక్తిగా అవతరించనున్నారని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది....
April 23, 2024, 21:30 IST
లోక్సభ ఎన్నికల్లో 400పై చీలుకు స్థానాల్లో గెలిచే లక్ష్యంగా బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రత్యర్ధి గెలుపు అవకాశాల్ని మలుపు...
April 23, 2024, 21:11 IST
మనీ ల్యాండరింగ్ కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ గత వారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై జార్ఖండ్...
April 23, 2024, 18:13 IST
పాట్నా : అటు కేంద్రం బీజేపీని ఓడిస్తే.. ఇటు రాష్ట్రంలో కూడా ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చొబెట్టొచ్చంటూ ఉత్తర్ప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ, మెయిన్...
April 23, 2024, 16:58 IST
పాట్నా : దేశంలో పలు దశల్లో జరగుతున్న లోక్సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఆయా స్థానాల అభ్యర్ధులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో...
April 23, 2024, 15:50 IST
సాక్షి,కొల్లాపూర్ : గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష లోక్సభ ఎన్నికల బరిలోకి...
April 23, 2024, 14:40 IST
లక్నో : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఉత్తర్ప్రదేశ్లోని అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు...
April 23, 2024, 04:44 IST
సాక్షి, పుట్టపర్తి/మడకశిర: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా ఢీకొట్టే సత్తాలేక కూటమిగా ఏర్పడ్డ టీడీపీ–బీజేపీ–జనసేనకు హిందూపురం లోక్సభ పరిధిలో...
April 22, 2024, 21:26 IST
కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బీహార్, పంజాబ్ లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన, సోనియా...
April 22, 2024, 21:06 IST
బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను తమ ‘ఏటీఎం’గా ఉపయోగించుకుంటుందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే.అన్నామలై ఆరోపించారు
బీజేపీ అధ్యక్షుడు అన్నామలై...
April 22, 2024, 17:18 IST
కోల్కతా : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కోల్కతా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. టీచర్ నియామకాల కుంభకోణం కేసులో 2016 నాటి స్టేట్ లెవల్...
April 22, 2024, 06:04 IST
సూరత్: గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థగా ఎన్నికల బరిలోకి దిగిన నీలేశ్ కుంభానీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది...
April 22, 2024, 04:27 IST
రాజకీయం కూడా రంగస్థలంగా మారిపోయింది. మన దేశంలో రాజకీయాలు, నటన దశాబ్దాలుగా పరస్పరం పెనవేసుకుపోయాయి. సినీ రంగంలో ఓ రేంజ్లో వెలిగిన పలువురు సూపర్...
April 21, 2024, 21:32 IST
జైపూర్ : ఆదివాసీల సంక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని, 60 ఏళ్ల పాలనలో దేశానికి రాష్ట్రపతిగా అర్హులైన ఆదివాసి బిడ్డలే దొరకలేదా అని ప్రధాని...
April 21, 2024, 21:26 IST
సాక్షి, ఢిల్లీ: ఏపీలో మరో తొమ్మిది లోక్సభ స్థానాలకు అభ్యర్ధులను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఏపీలో 9, జార్ఖండ్కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో...
April 21, 2024, 21:09 IST
పాట్నా : దేశంలో కాంగ్రెస్ అంతరించిపోనుందని, స్వాతంత్య్రం వచ్చిన నాటి ఆ పార్టీ రాజవంశ రాజకీయాలకు పాల్పడుతోందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్...
April 21, 2024, 20:12 IST
కోల్కతా : బీజేపీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేరుస్తుందని, పశ్చిమ బెంగాల్లో సీఏఏ అమలును ఎవరూ ఆపలేరని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ...
April 21, 2024, 16:22 IST
కోల్కతా : తనకు, తన మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి భద్రత లేదని సీఎం మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు.
లోక్సభ ఎన్నికల...
April 21, 2024, 15:41 IST
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆదివారం జార్ఘండ్ రాష్ట్రం రాంచీలో ఇండియా కూటమి తలపెట్టిన మెగా ర్యాలీకి...
April 21, 2024, 00:37 IST
దేశంలో కీలక ఐటీ హబ్గా ఆర్థికాభివృద్ధిలో దూసుకెళ్తున్న దక్షిణాది రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ రాజకీయాలు నాటకీయంగా మారుతుంటాయి. ఒకప్పుడు జనతాదళ్ (ఎస్)...
April 20, 2024, 20:00 IST
న్యూఢిల్లీ : లిక్కర్ పాలసీ కేసులో నిందితుడి నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నిధుల్ని సేకరించినందుకు గాను బీజేపీపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలాంటి...
April 20, 2024, 19:12 IST
బెంగళూరు : తనను అధికారం నుంచి దింపేందుకు భారత్తో పాటు విదేశాల్లోని పెద్దలు, శక్తివంతులు చేతులు కలిపారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
చిక్కబళ్లాపూర్...
April 20, 2024, 16:47 IST
నీ చరిత్ర మర్చిపోకు రేవంత్: డీకే అరుణ
April 20, 2024, 15:03 IST
ముంబై : ఈ లోక్సభ ఎన్నికలు కుటుంబ సంబంధాల గురించి కాదని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య జరుగుతున్న పోరు అని మహారాష్ట్ర...
April 20, 2024, 14:21 IST
ముంబై : లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత, కేరళ వయనాడ్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్ధి రాహుల్ గాంధీ ఓడిపోతారని,ఆ తర్వాత సురక్షితమైన సీటు...
April 20, 2024, 04:25 IST
ఇందిర వారసునిగా గద్దెనెక్కిన రాజీవ్ 1984లో జరిగిన 8వ లోక్సభ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకున్నారు. ఇందిర హత్య తాలూకు సానుభూతి కాంగ్రెస్కు బాగా...
April 19, 2024, 21:06 IST
ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ అజిత్ పవార్, ఇద్దరు బీజేపీ నాయకులపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్-ఎన్సీపీ వర్గం)...
April 19, 2024, 19:19 IST
బెంగళూరు: లోక్సభ ఎన్నికలకు ముందు ఇద్దరు బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు మాలికయ్య గుత్తేదార్, శారదా మోహన్ శెట్టిలు కాంగ్రెస్లో చేరారు. గుత్తేదార్ కలబురగి...
April 19, 2024, 15:47 IST
బీఆర్ఎస్ పనైపోయింది.. కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
April 19, 2024, 15:27 IST
కాంగ్రెస్ అగ్రనేత,కేరళ వయనాడ్ లోక్సభ అభ్యర్ధి రాహుల్ గాంధీపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీ ఇంకా రాజవంశ పాలనను...
April 19, 2024, 15:02 IST
తెలంగాణలో లోక్సభ ఎన్నికల నామినేషన్లు ఊపందుకున్నాయి. వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్...
April 17, 2024, 09:57 IST
సొంత పార్టీయే బయటకు పొమ్మంది. అయినా, ఆమె తగ్గలేదు. ఉక్కు సంకల్పంతో పోరాడారు. ప్రజాక్షేత్రంలోనే బలం నిరూపించుకున్నారు. తిరుగులేని ఎత్తులతో...
April 16, 2024, 21:30 IST
బీహార్లో బీజేపీ లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అయితే బీజేపీ ఎన్నికల ర్యాలీలకు బీహార్...
April 16, 2024, 21:14 IST
కర్ణాటక బీజేపీకి భారీ షాక్ తగిలింది. లోక్సభ ఎన్నికల తరుణంలో బీజేపీకి కొప్పల్ ఎంపీ కరాడి సంగన్న గుడ్బై చెప్పారు. బుధవారం కాంగ్రెస్లో...