అమర జవాన్లకు నివాళులు | rip | Sakshi
Sakshi News home page

అమర జవాన్లకు నివాళులు

Sep 20 2016 12:33 AM | Updated on Mar 21 2024 7:07 PM

rip1
1/6

కశ్మీర్‌లోని యూరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన జవాన్లకు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు, వివిధ సంఘాలు, విద్యార్థుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించారు. పాకిస్తాన్‌ జెండాను, ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

rip2
2/6

కశ్మీర్‌లోని యూరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన జవాన్లకు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు, వివిధ సంఘాలు, విద్యార్థుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించారు. పాకిస్తాన్‌ జెండాను, ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

rip3
3/6

కశ్మీర్‌లోని యూరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన జవాన్లకు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు, వివిధ సంఘాలు, విద్యార్థుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించారు. పాకిస్తాన్‌ జెండాను, ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

rip4
4/6

కశ్మీర్‌లోని యూరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన జవాన్లకు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు, వివిధ సంఘాలు, విద్యార్థుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించారు. పాకిస్తాన్‌ జెండాను, ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

rip5
5/6

కశ్మీర్‌లోని యూరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన జవాన్లకు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు, వివిధ సంఘాలు, విద్యార్థుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించారు. పాకిస్తాన్‌ జెండాను, ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

rip6
6/6

కశ్మీర్‌లోని యూరీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన జవాన్లకు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రజలు, వివిధ సంఘాలు, విద్యార్థుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీలు నిర్వహించారు. పాకిస్తాన్‌ జెండాను, ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

Advertisement

Related Photos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement