'అఖిలపక్ష సమావేశాన్నిఏర్పాటు చేయండి' | vasireddy padma takes on ap government | Sakshi
Sakshi News home page

'అఖిలపక్ష సమావేశాన్నిఏర్పాటు చేయండి'

Oct 28 2015 2:12 PM | Updated on Aug 18 2018 8:05 PM

'అఖిలపక్ష సమావేశాన్నిఏర్పాటు చేయండి' - Sakshi

'అఖిలపక్ష సమావేశాన్నిఏర్పాటు చేయండి'

ఆంధ్రప్రదేశ్ మొత్తం కరువుతో అల్లాడుతుంటే ప్రభుత్వం కేవలం 196 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం దారుణమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మొత్తం కరువుతో అల్లాడుతుంటే ప్రభుత్వం కేవలం 196 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం దారుణమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఇంతకంటే మోసం మరొకటి లేదని అన్నారు. బుధవారం వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో లక్షలాది ఎకరాల పచ్చటి పొలాలు బీళ్లుగా మారాయని వాసిరెడ్డి పద్మ చెప్పారు. కరువుపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని గుర్తు చేశారు. కరువుపై చర్చించేందుకు ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వాసిరెడ్డి పద్మ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement