ఘోర రోడ్డు ప్రమాదాలు; 24 మంది మృతి | road accidents in Uttarakhand, Meghalaya | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదాలు; 24 మంది మృతి

Feb 26 2017 3:31 PM | Updated on Aug 30 2018 4:10 PM

మేఘాలయా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి.

న్యూఢిల్లీ: మేఘాలయా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో కనీసం 24 మంది మరణించగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.  

మేఘాలయాలోని పశ్చిమ ఖసి హిల్స్ జిల్లాలో ట్రక్ బోల్తా పడిన ఘటనలో 16 మంది మరణించగా, మరో 50 మంది గాయపడ్డారు. వీరిని ఓ చర్చికి ట్రక్‌లో తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాలో కారు లోయలోకి పడిన ఘటనలో 8 మంది మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement