తనతో వైఎస్ జగన్ భేటీపై రాష్ట్రపతి ట్వీట్ | President of India Pranab mukherjee tweet over YS Jagan mohan reddy meeting | Sakshi
Sakshi News home page

తనతో వైఎస్ జగన్ భేటీపై రాష్ట్రపతి ట్వీట్

Feb 23 2016 8:58 PM | Updated on Jul 25 2018 4:07 PM

తనతో వైఎస్ జగన్ బృందం భేటీ వివరాలను రాష్ట్రపతి ప్రణబ్ తన అధికారిక ట్వీట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

న్యూఢిల్లీ:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ఈ సందర్భంగా రాష్ట్రపతి దృష్టికి తీసుకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేలా చూడాలని ఆయన ప్రణబ్కు విజ్ఞప్తి చేశారు.

భేటీ అనంతరం సమావేశానికి సంబంధించిన ఫొటోను రాష్ట్రపతి తన అధికారిక ట్వీట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.వైఎస్ జగన్ తో కలిసి రాష్ట్రపతిని కలిసినవారిలో వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement