విమానంలో మంటలు: ప్రయాణికులు సురక్షితం | air india plane from varanasi catches fire, passengers safe | Sakshi
Sakshi News home page

విమానంలో మంటలు: ప్రయాణికులు సురక్షితం

Sep 7 2015 9:09 PM | Updated on Sep 5 2018 9:45 PM

వారణాసి నుంచి ఢిల్లీ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తి మంటలు వ్యాపించాయి.

ఢిల్లీ: వారణాసి -ఢిల్లీ ల మధ్య నడిచే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు.
 

153 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా విమానం (ఏఐ-405)  సోమవారం వారణాసి నుంచి  ఢిల్లీకి వచ్చింది.  అయితే ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో విమానం టేకాఫ్ తీసుకున్న తరువాత ఇంజన్ లో మంటలు వ్యాపించాయి. దీన్ని గ్రహించిన సిబ్బంది అత్యవసరంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోనే విమానాన్ని కిందకు దించేశారు. విమానంలోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్ పోర్ట్ సిబ్బంది తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement