చెట్టుకు బైక్ ఢీకొని ఇద్దరి మృతి | two died in a road accident | Sakshi
Sakshi News home page

చెట్టుకు బైక్ ఢీకొని ఇద్దరి మృతి

Feb 28 2015 6:12 PM | Updated on Sep 2 2017 10:05 PM

వరంగల్ జిల్లా మామునూరు మండలం గుంటూరుపల్లెలో చెట్టుకు ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు.

వరంగల్: వరంగల్ జిల్లా మామునూరు మండలం గుంటూరుపల్లెలో చెట్టుకు ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు...గుంటూరుపల్లెలో ముగ్గురు యువకులు బైక్‌పై వెళుతున్నారు. మార్గ మధ్యంలో ఓ చెట్టుకు బైక్ ఢీకొట్టడంతో బైక్‌పైన ఉన్న మాగాటి మహేందర్, కలగాటి దయాకర్ అక్కడిక్కడే మృతి చెందారు. మాగాటి సుధాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

(మామునూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement