ఈ నెల 23న టెట్‌: శేషుకుమారి | On Sunday (23th) across the state (tet) | Sakshi
Sakshi News home page

ఈ నెల 23న టెట్‌: శేషుకుమారి

Jul 21 2017 2:35 AM | Updated on Sep 5 2017 4:29 PM

ఈ నెల 23న టెట్‌: శేషుకుమారి

ఈ నెల 23న టెట్‌: శేషుకుమారి

రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం (23వ తేదీ) 1,574 కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్‌) నిర్వహించనున్నట్లు టెట్‌ కన్వీనర్‌ శేషుకుమారి తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం (23వ తేదీ) 1,574 కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్‌) నిర్వహించనున్నట్లు టెట్‌ కన్వీనర్‌ శేషుకుమారి తెలిపారు. ఈ పరీక్షకు మొత్తంగా 3,67,912 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు వెల్లడించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పేపరు–1 పరీక్షకు 1,11,647 మంది, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపరు–2 పరీక్షకు 2,56,265 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు వివరించారు. పరీక్ష కేంద్రానికి కనీసం గంట ముందుగా చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement