'ఆ పత్రికపై ప్రెస్ కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తా' | Mandha Krishna madiga takes on Chandrababu naidu and kcr | Sakshi
Sakshi News home page

'ఆ పత్రికపై ప్రెస్ కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తా'

Feb 13 2015 2:15 PM | Updated on Oct 9 2018 5:22 PM

'ఆ పత్రికపై ప్రెస్ కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తా' - Sakshi

'ఆ పత్రికపై ప్రెస్ కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తా'

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ మోసగాళ్లేనని మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు.

వరంగల్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరూ మోసగాళ్లేనని మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. శుక్రవారం వరంగల్లో విలేకర్ల సమావేశంలో మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. దళితుల పట్ల ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోను వదిలి పెట్టమని హెచ్చరించారు. ఇదే విషయంపై మార్చి 16న అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. నమస్తే తెలంగాణ కథనాలపై ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తానని విలేకర్ల అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement