నెన్నెల మండల కేంద్రంలో ఓ వ్యక్తి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.
నెన్నెల మండల కేంద్రంలో ఓ వ్యక్తి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణానికి చెందిన మిట్ట నారాయణ(41) అనే వ్యక్తి ఇంటి పక్కన ఉన్న బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు కుటుంబకలహాలే కారణమని తెలుస్తోంది. ఈ సంఘటపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.