కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ సమీపంలో ఎక్సైజ్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు.
కరీంనగర్: కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ సమీపంలో ఎక్సైజ్ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముంబై బస్సులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిల్స్ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అందుకు సంబంధించి ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.