విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Sep 19 2015 10:15 AM | Updated on Oct 1 2018 2:44 PM

ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మేడాంపల్లి గ్రామంలో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో ఒక రైతు మృతి చెందాడు.

ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మేడాంపల్లి గ్రామంలో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో ఒక రైతు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ముహమ్మద్ రజాక్(30) అనే యువ రైతు పొలానికి నీళ్లు పెట్టేందుకు మోటారు స్విచ్ ఆన్ చేయగా కరెంట్ షాక్ కొట్టింది. దాంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన తోటి రైతులు విషయం కుటుంబ సభ్యులకు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement