మూడు రోజులు గడిస్తేనే.. | Doctors on Ayub Khan's health condition | Sakshi
Sakshi News home page

మూడు రోజులు గడిస్తేనే..

Sep 1 2017 2:08 AM | Updated on Sep 12 2017 1:29 AM

ఆత్మహత్యాయత్నా నికి పాల్పడిన టీఆర్‌ఎస్‌ నేత అయూబ్‌ఖాన్‌ పరిస్థితి మూడు రోజులు గడిస్తే తప్ప చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు.

టీఆర్‌ఎస్‌ నేత అయూబ్‌ఖాన్‌ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు    
తాండూరు: 
ఆత్మహత్యాయత్నా నికి పాల్పడిన టీఆర్‌ఎస్‌ నేత అయూబ్‌ఖాన్‌ పరిస్థితి మూడు రోజులు గడిస్తే తప్ప చెప్పలేమని వైద్యులు పేర్కొంటున్నారు. బుధ వారం వికారాబాద్‌ జిల్లా తాండూ రులో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ నేత అయూబ్‌ఖాన్‌ మంత్రి మహేందర్‌రెడ్డి ఎదుట ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పు పెట్టుకున్న విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన అతడిని హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. అయూబ్‌ఖాన్‌ను గురువారం ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రి మహేందర్‌రెడ్డి పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement