నల్లగొండలో వరుస చోరీలు | A series of robberies in nalgonda district | Sakshi
Sakshi News home page

నల్లగొండలో వరుస చోరీలు

Dec 21 2015 9:18 AM | Updated on Aug 30 2018 5:27 PM

నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ టీచర్స్ కాలనీలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు.

హుజూర్‌నగర్: నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ టీచర్స్ కాలనీలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో దొంగలు వరుసగా చోరీలకు పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడిళ్లలోకి ప్రవేశించిన దొంగలు బంగారు ఆభరణాలు, ఇతర సొత్తును అపహరించుకుపోయారు. సోమవారం ఉదయం స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement