నల్లగొండ జిల్లా మూసీ వాగులో ఇద్దరు యువకులు చిక్కుకున్నారు.
మూసీ వాగులో చిక్కుకున్న యువకులు
Sep 25 2016 7:16 PM | Updated on Aug 29 2018 4:18 PM
నల్లగొండ : నల్లగొండ జిల్లా వాగులో ఇద్దరు యువకులు చిక్కుకున్నారు. సూర్యాపేట మండలం కాసరబాద వద్ద మూసీ వాగులో ఆదివారం సాయంత్రం రమేష్, యాదయ్య అనే యువకులు అనూహ్యంగా చిక్కుకుపోయారు. రక్షించాలంటూ యువకులు ఆర్తనాదాలు చేస్తున్నారు. గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని.. అధికారులకు సమాచారాన్ని అందించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement