గుంతకల్లులో మూడు ఇళ్లల్లో చోరీ | theft in anantapur guntakal | Sakshi
Sakshi News home page

గుంతకల్లులో మూడు ఇళ్లల్లో చోరీ

Sep 20 2016 9:57 AM | Updated on Jun 1 2018 8:39 PM

అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు

గుంతకల్లు : అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గుంతకల్లు హౌసింగ్ బోర్డు కాలనీలోని మూడు ఇళ్లల్లో సోమవారం రాత్రి దొంగలు చోరికీ పాల్పడ్డారు.

మంగళవారం ఉదయం గుర్తించిన బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గుంతకల్లులో వరుస దొంగతనాలపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement