కృష్ణానదిలో ముగ్గురు మహిళల మృతదేహాలు | 3 women dead bodies found in krishna river at gadwal district | Sakshi
Sakshi News home page

కృష్ణానదిలో ముగ్గురు మహిళల మృతదేహాలు

Nov 3 2016 11:12 AM | Updated on Sep 4 2017 7:05 PM

కృష్ణానదిలో ముగ్గురు మహిళల మృతదేహాలు కొట్టుకొచ్చిన సంఘటన కలకలం రేపింది.

ఇటిక్యాల: కృష్ణానదిలో ముగ్గురు మహిళల మృతదేహాలు కొట్టుకొచ్చిన సంఘటన కలకలం రేపింది. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి సమీపంలో గురువారం ఉదయం కృష్ణానదిలో మహిళల మృతదేహాలు తేలియాడటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ మృతదేహాలు స్థానిక మహిళలవా, లేక ఎగువ ప్రాంతాలకు చెందిన వారివా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement