పార్టీ మారిన వారంతా నమ్మక ద్రోహులు : బాలకృష్ణ | Balakrishna Comments On KCR In Road Show At Vivekananda Nagar | Sakshi
Sakshi News home page

Dec 2 2018 12:15 PM | Updated on Dec 2 2018 12:47 PM

Balakrishna Comments On KCR In Road Show At Vivekananda Nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పార్టీ మారిన నేతలంతా నమ్మక ద్రోహులు అంటూ బాలకృష్ణ మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా మహాకూటమి తరుపున ప్రచారాన్ని నిర్వహిస్తున్న బాలకృష్ణ పై విధంగా స్పందించారు. వివేకానంద నగర్‌లో ఆదివారం నిర్వహించిన రోడ్‌ షోలో మాట్లాడుతూ.. చంద్రబాబును వద్దను కుంటే శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ను తీసేయాలంటూ ఎద్దేవా చేశారు. హైటెక్ సిటీని, ఫ్లై ఓవర్లను మూసివేసే దమ్ముందా అంటూ సవాస్‌ విసిరారు. టీడీపీ గురించి కేసీఆర్‌ కాకమ్మ కబుర్లు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement