రూ.158 కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్ | ed attaces 158 crores worth properties | Sakshi
Sakshi News home page

రూ.158 కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్

Jan 9 2015 7:21 PM | Updated on Sep 2 2017 7:27 PM

ఒడిషాలోని ఒక చిట్ ఫండ్ కంపెనీకి చెందిన రూ. 84.5 కోట్లను ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఈ కంపెనీకి చెందిన ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఇందులో చేర్చింది.

భువనేశ్వర్: ఒడిషాలోని ఒక చిట్ ఫండ్ కంపెనీకి చెందిన రూ. 84.5 కోట్లను ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఈ కంపెనీకి చెందిన ఒక ఇంజనీరింగ్ కాలేజీని ఇందులో చేర్చింది. ఈ విద్యా సంస్థలో కంపెనీ దాదాపు రూ. 9 కోట్లు పెట్టుబడులు పెట్టింది.
 
అంతేకాకుండా కంపెనీకి చెందిన రూ. 3.25 కోట్ల బ్యాంకు డిపాజిట్లను  అటాచ్ చేశారు.  కంపెనీకి చెందిన 90 ఎకరాల భూమిని అటాచ్ చేశారు. దీంతో ఈడీ ఇప్పటి వరకు అటాచ్ చేసిన మొత్తం సొమ్ము రూ. 158 కోట్లకు చేరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement