రేణిగుంట ప్రత్యేక రైలు వోక్లా స్టేషన్‌లో నిలిపివేత | Dehli police Obstructs Renigunta special train in okla metro station | Sakshi
Sakshi News home page

రేణిగుంట ప్రత్యేక రైలు వోక్లా స్టేషన్‌లో నిలిపివేత

Feb 17 2014 12:04 PM | Updated on Jul 25 2018 4:07 PM

తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రం పన్నుతున్న కుయుక్తులను ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సమైక్య ధర్నాకు వెళుతున్న సమైక్యవాదుల ప్రత్యేక రైలును పోలీసులు వోక్లా స్టేషన్లో నిలిపివేశారు.

న్యూఢిల్లీ : తెలుగుజాతిని విచ్ఛిన్నం  చేసేందుకు  కేంద్రం  పన్నుతున్న కుయుక్తులను ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సమైక్య ధర్నాకు వెళుతున్న సమైక్యవాదుల ప్రత్యేక రైలును పోలీసులు వోక్లా స్టేషన్లో నిలిపివేశారు.  రైలు దాదాపు రెండు గంటల పాటు నిలిచిపోవటంతో.... సమైక్యవాదులు, వైఎస్ఆర్ సీపీ శ్రేణులు అక్కడ నుంచి జంతర్ మంతర్ వద్దకు ప్రత్యేక బస్సుల్లో బయల్దేరారు. అయితే ఆ ప్రత్యేక బస్సులను కూడా నిలిపివేయటంతో ....పోలీసులతో వైఎస్ఆర్ సీపీ నేతలు వాగ్వివాదానికి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement