ఆంధ్రప్రదేశ్ స్క్రీనింగ్ కమిటీలో బొత్స | Congress appoints Botsa satyanarayana for AP Screening Committee | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ స్క్రీనింగ్ కమిటీలో బొత్స

Mar 27 2014 3:09 AM | Updated on Jul 12 2019 3:10 PM

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే స్క్రీనింగ్ కమిటీలో పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చోటు దక్కింది.

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే స్క్రీనింగ్ కమిటీలో పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు చోటు దక్కింది. రాష్ట్ర విభజన నిర్ణయం తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు రెండు పీసీసీలు ఏర్పాటయ్యాయి. తెలంగాణకు ఇంతకుముందే స్క్రీనింగ్ కమిటీని నియమించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ స్క్రీనింగ్ కమిటీని ఏఐసీసీ నియమించింది. దీనిలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవితోపాటు బొత్సకు కూడా చోటు లభించింది. వీరంతా ఈనెల 29న ఇందిరాభవన్‌లో సమావేశమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement