ఘోర బస్సు ప్రమాదం.. 40 మంది దుర్మరణం | Bus catches fire in Madhya Pradesh; 40 dead | Sakshi
Sakshi News home page

ఘోర బస్సు ప్రమాదం.. 40 మంది దుర్మరణం

Apr 18 2014 10:38 PM | Updated on Oct 8 2018 3:17 PM

మధ్యప్రదేశ్లో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బస్సుపై విద్యుత్ తీగలు తెగిపడటంతో అగ్నికి ఆహుతైంది. ఇందులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు మరణించారు.

భోపాల్: మధ్యప్రదేశ్లో బింద్ వద్ద శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ బస్సుపై విద్యుత్ తీగలు తెగిపడటంతో అగ్నికి ఆహుతైనట్టు చంబల్ రేంజ్ డీఐజీ డీకే ఆర్య తెలిపారు. ఇందులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు మరణించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement