ఇద్దరు మహిళా మావోయిస్టుల లొంగుబాటు | 2 women maoists surrendered in chhattisgarh | Sakshi
Sakshi News home page

ఇద్దరు మహిళా మావోయిస్టుల లొంగుబాటు

Feb 23 2017 3:16 PM | Updated on Oct 9 2018 2:40 PM

ఇద్దరు మహిళా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఛత్తీస్‌గఢ్‌: ఇద్దరు మహిళా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని మల్కన్‌గిరిలో గురువారం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన సుమిత్ర మాద్వి అలియాస్‌ మనీల, మల్కన్‌గిరి కలిమెల ప్రాంతానికి చెందిన జాగి మద్కమి అలియాస్‌ నమిత అనే ఇద్దరు మహిళ మావోయిస్టులు ఈరోజు మల్కన్‌గిరి పోలీసులు ఎదుట లొంగిపోయారు. వీరిద్దరు ఏసీఎమ్‌ కేడర్‌లో పని చేసినట్లు.. వీరిపై తలా రూ. 4 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement