హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో అదృశ్యమైన నలుగురు చిన్నారుల ఆచూకీ లభించింది.
హైదరాబాద్: హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో అదృశ్యమైన నలుగురు చిన్నారుల ఆచూకీ లభించింది. ఎస్బీహెచ్ కాలనీలో కనిపించకుండా పోయిన విద్యార్థలను మీర్పేటలోని గాయత్రీ నగర్ లో గుర్తించారు. చిన్నారులు కార్తిక్ (8), తరుణ్కుమార్ రెడ్డి (7) , చింటు (6), జశ్వంత్ (3)ల ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.