హైదబాబాద్ః తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. ఐటీ సంస్థ.. 'సయంట్ డిజిటల్ సెంటర్స్' (సీడీసీ) ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా సేరిలింగంపల్లి మండలంలోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ కేంద్రాలను ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. సీఎస్ఆర్ ఇనీషియేటివ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ వెల్లడించింది.
సయంట్ డిజిటల్ సెంటర్లలో కంప్యూటర్ లేబొరేటరీ, డిజిటల్ లైబ్రరీ, నేషనల్ డిజిటల్ అక్షరాస్యత మిషన్లు పనిచేస్తాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. సంఘ సభ్యులకు, పేద విద్యార్థులకు డిజిటల్ విద్యా వనరులను అందించడమే లక్ష్యంగా ఈ సీడీసీ లు కృషి చేస్తాయని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల్లో ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో సుమారు 20,000 మంది పేద విద్యార్థులకు ప్రత్యేక డిజిటల్ సేవలు అందించనున్నట్లు సంస్థ తెలిపింది. ప్రతి సెంటర్ నుంచి ఓ కంప్యూటర్ లేదా డిజిటల్ యాక్సెస్ పరికరం వినియోగిస్తూ.. ఇంటర్నెట్ ఉపయోగించడం ద్వారా పరిసర ప్రాంతాల్లోని 1000 మందికి కమ్యూనిటీ సభ్యులు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ప్రత్యేక కార్యక్రమంతో 16 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సున్న మొత్తం 50,000 మంది వరకూ ప్రయోజనం పొందే అవకాశం ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ సెంటర్లు..
Published Mon, Aug 29 2016 7:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement