వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డుమధ్యలో ఉన్న మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది.
మెట్రో పిల్లర్ను ఢీకొట్టిన బైక్: ఇద్దరికి గాయాలు
Nov 12 2016 2:30 PM | Updated on Nov 9 2018 4:44 PM
హైదరాబాద్: వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న మెట్రో పిల్లర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నగరంలోని కూకట్పల్లి హైదర్ నగర్లో శనివారం చోటుచేసుకుంది. కూకట్పల్లిలోని ప్రగతి డిగ్రీ కళాశాలలో చదువుతున్న శశాంక్, అరవింద్లు బైక్పై అతివేగంగా వెళ్తూ మెట్రో డీలర్లను ఢీకొట్టారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Advertisement
Advertisement