ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ అడవీ ప్రాంతంలో శనివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
నారాయణపూర్: ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ అడవీ ప్రాంతంలో శనివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మరో ఇద్దరు మహిళా మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.