'రూ.10 వేల కోట్లు అదనంగా ఖర్చుచేశాం' | expenditure more than the budget says finance ramakrishnudu | Sakshi
Sakshi News home page

'రూ.10 వేల కోట్లు అదనంగా ఖర్చుచేశాం'

Nov 10 2015 2:12 PM | Updated on Aug 27 2018 8:44 PM

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో సోమవారం ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో 7 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందని తెలిపారు. ఖర్చులు తగ్గించుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులకు లేఖ రాస్తామన్నారు. బడ్జెట్ కేటాయించిన దానికంటే రూ.10 వేల కోట్లు అదనంగా ఖర్చు పెట్టామని తెలిపారు. లెవి విధానం ఎత్తివేతతో రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement