
బ్యూటిప్స్
పాలలో చిటికెడు ఉప్పు వేసి వేడి చేయాలి. గోరువెచ్చగా ఉండగానే దించేసి నిమ్మరసం కలపాలి.
పాలలో చిటికెడు ఉప్పు వేసి వేడి చేయాలి. గోరువెచ్చగా ఉండగానే దించేసి నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంతో పాదాలను, కాళ్లను బాగా రుద్దుకుంటే మట్టి, మురికి తొలగిపోయి చర్మం మెరుస్తుంది.