న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. సాధారణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించిన మోడీ దాదాపు మూడు లక్షల కిలో మీటర్ల దూరం ప్రయాణించారు. 5827 బహిరంగ సభల్లో పాల్గొన్నట్టు బీజేపీ నేతలు తెలిపారు.
భారత ఎన్నికల చరిత్రలో సుధీర్ఘ ప్రయాణం చేసిన వారిలో మోడీ ఒకరని బీజేపీ నేతలు చెప్పారు. గత సెప్టెంబర్ నుంచి 25 రాష్ట్రాల్లో పర్యటించిన మోడీ 437 బహిరంగ సభలు, 1350 త్రీ డీ ర్యాలీల్లో ప్రసంగించారు. మరో 4000 'చాయ్ పే చర్చా' కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లు కూడా నిర్వహించారు. ఇక మోడీ పోటీచేస్తున్న వడోదర, వారణాశిలలో భారీ రోడ్డు షోలు నిర్వహించారు. మోడీ సభలకు ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు.
ప్రచారంలో నరేంద్ర మోడీ రికార్డు
Published Sun, May 11 2014 2:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement