రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | youngmen dead in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Aug 15 2016 10:51 PM | Updated on Aug 30 2018 4:07 PM

మంటాడ–లంకపల్లి ప్రధాన రహదారిపై కపిలేశ్వరపురం పాపయ్య చెరువువద్ద సోమవారంరోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం మంటాడ వైపు నుంచి సైకిల్‌పై కపిలేశ్వరపురం వస్తున్న ఎం.శ్రీనివాసరావు(45)ను వెనక నుంచి ఆటో ఢీకొంది.

పమిడిముక్కల:
 మంటాడ–లంకపల్లి ప్రధాన రహదారిపై కపిలేశ్వరపురం పాపయ్య చెరువువద్ద సోమవారంరోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం మంటాడ వైపు నుంచి సైకిల్‌పై కపిలేశ్వరపురం వస్తున్న ఎం.శ్రీనివాసరావు(45)ను వెనక నుంచి ఆటో ఢీకొంది. శ్రీనివాసరావు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు శ్రీనివాసరావుది కపిలేశ్వరపురం. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగశ్రీనివాస్‌ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement