'చంద్రబాబు అనుమతి కావాలా?' | why we should take permission ap cm to construct projects in telangana | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు అనుమతి కావాలా?'

May 30 2016 8:04 PM | Updated on Sep 17 2018 8:21 PM

తెలంగాణ టీడీపీ నేతలపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ టీడీపీ నేతలపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. టీడీపీ మహానాడులో తెలంగాణ సీఎం కేసీఆర్పై విమర్శలు చేయడం తగదన్నారు. సోమవారం ఆయన నిజామాబాద్లో విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు కట్టడం లేదని చెప్పారు. తమ ప్రాజెక్టులకు ఏపీ సీఎం చంద్రబాబు అనుమతి తీసుకోవాలా? అంటూ పోచారం ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement