చెరువు కాలుష్యంపై గ్రామస్తుల ఆందోళన | Villagers protest against pond pollution | Sakshi
Sakshi News home page

చెరువు కాలుష్యంపై గ్రామస్తుల ఆందోళన

Sep 15 2016 3:41 PM | Updated on Sep 17 2018 8:02 PM

చెరువు నీరు కలుషితం కావటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం అహ్మద్‌గూడలోని డంపింగ్ యార్డు నుంచి మురుగు నీరు చీర్యాల గ్రామ చెరువులో కలుస్తోంది.

కీసర (రంగారెడ్డి) : చెరువు నీరు కలుషితం కావటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలం అహ్మద్‌గూడలోని డంపింగ్ యార్డు నుంచి మురుగు నీరు చీర్యాల గ్రామ చెరువులో కలుస్తోంది. దీనిపై గ్రామస్తులు గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. దీంతో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఆగకుండా కురుస్తున్న వానలోనే మూడు గంటలుగా ఆందోళన కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement