కరెంట్ షాక్ : ఇద్దరు రైతులు మృతి | two farmers killed in current shock | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్ : ఇద్దరు రైతులు మృతి

Sep 27 2016 10:02 AM | Updated on Oct 1 2018 2:09 PM

గట్టు మండలం గంగిమాన్దొడ్డిలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది.

మహబూబ్నగర్ : గట్టు మండలం గంగిమాన్దొడ్డిలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయబావి వద్ద విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు రైతులు దుర్మరణం చెందారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు కర్రెప్ప (42), పెద్దబావి వీరన్న (40)గా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement