కడుపునొప్పి భరించలేక విద్యార్థిని ఆత్మహత్య | student comitts suicide in miryalaguda | Sakshi
Sakshi News home page

కడుపునొప్పి భరించలేక విద్యార్థిని ఆత్మహత్య

Dec 3 2016 4:52 PM | Updated on Nov 9 2018 5:02 PM

కడుపునొప్పి భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం చోటుచేసుకుంది.

మిర్యాలగూడ(నల్లగొండ): కడుపునొప్పి భరించలేక ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం చోటుచేసుకుంది. పట్టణంలోని హనుమాన్‌పేటకు చెందిన రజిత(18) స్థానిక విజేత డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.

గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement