టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఉన్న సంతృప్తి స్థాయిలతోపాటు పొలిటికల్ మైలేజీని పెంచుకునేలా పని చేయాలని టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీ అనంతరం కళావెంకట్రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండేళ్లుగా తమ ప్రభుత్వం, పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారని చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించామన్నారు. రాజధాని నిర్మాణం, నవనిర్మాణ దీక్ష, సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ప్రజల్లోకి వెళ్లాయనే దానిపై సమీక్ష జరిపామన్నారు.
నేడు సీఎం నివాసం నుంచి పల్స్ సర్వే ప్రారంభం: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ చేపట్టనున్న పల్స్ సర్వేను ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి శుక్రవారం ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సర్వేను ప్రారంభిస్తారని సమాచార శాఖ అధికారులు తెలిపారు.
పొలిటికల్ మైలేజీ పెంచుకుంటాం
Published Fri, Jul 8 2016 1:18 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
స్ట్రాంగ్ రూమ్ల తనిఖీ
ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
అడ్డగోలుగా పార్కింగ్ చేస్తే.. అంతే
సరకు రవాణాలో సరికొత్త వ్యూహాలు
బాలికపై కేజీహెచ్ ఉద్యోగి లైంగిక వేధింపులు
India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
కేకే లైన్లో డీఆర్ఎం తనిఖీలు
జంతు సంరక్షణ చట్టం నోడల్ అధికారిగా ఏసీపీ శ్యామలరావు
కెమికల్ ఇంజినీరింగ్లో విస్తృత అవకాశాలు
తప్పక చదవండి
- బ్యాంక్ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
- మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
- మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా
- Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
- రాజ్కోట్లో పెను విషాదం
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
- కలిసికట్టుగా ముందుకు..
Advertisement