తిరుమల శ్రీవారి పాదాలు క్షేత్రం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
తిరుమల శ్రీవారి పాదాలు క్షేత్రం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పడంతో.. కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.