గోవిందరాజు పై పంది దాడి | Pig attack ON Govindaraja | Sakshi
Sakshi News home page

గోవిందరాజు పై పంది దాడి

Jan 28 2016 12:53 AM | Updated on Sep 3 2017 4:25 PM

గోవిందరాజు పై పంది దాడి

గోవిందరాజు పై పంది దాడి

పంది దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఉప్పలగుప్తానికి చెందిన కేతా గోవిందరాజు బుధవారం

ఉప్పలగుప్తం : పంది దాడి చేయడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఉప్పలగుప్తానికి చెందిన కేతా గోవిందరాజు బుధవారం గ్రామంలోని శ్మశానవాటిక వైపు కాలినడకన వెళుతుండగా, అదే ప్రాంతంలో సంచరిస్తున్న పంది అతడిపై దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన గోవిందరాజుకు స్థానికులు ప్రాథమిక చికిత్స చేయించి, అనంతరం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement