ప్రేమజంట ఆత్మహత్య | lovers suicide in tirupati | Sakshi
Sakshi News home page

ప్రేమజంట ఆత్మహత్య

Feb 6 2016 9:54 AM | Updated on Nov 6 2018 7:56 PM

ప్రేమజంట ఆత్మహత్య - Sakshi

ప్రేమజంట ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తిరుపతిలో శనివారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తిరుపతిలో శనివారం ఉదయం ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించపోవడమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement