గోదావరి వరదతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కళకళలాడుతోంది.
గోదావరి వరదతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కళకళలాడుతోంది. 20 టీఎంసీల సామర్ధ్యమున్న ఈ జలాశయంలో ప్రస్తుతం 10.2 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.