తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ | devotees rush in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Mar 31 2016 7:23 AM | Updated on Sep 3 2017 8:57 PM

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా కొనసాగుతోంది.

తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం రెండు గంటల్లోనే పూర్తవుతుండగా... రెండు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకన వచ్చిన భక్తులకు రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం వారికి గంటలోపే దర్శనం లభిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement