తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా కొనసాగుతోంది.
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం రెండు గంటల్లోనే పూర్తవుతుండగా... రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాలినడకన వచ్చిన భక్తులకు రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం వారికి గంటలోపే దర్శనం లభిస్తోంది.