దేవరపల్లి : దేవరపల్లి మండలం త్యాజంపూడి మామిడికాయల రేవులో గురువారం గల్లంతైన చిటికిన కృష్ణ (25) మృతదేహం శుక్రవారం సాయంత్రం లభించింది.
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
Oct 1 2016 2:01 AM | Updated on Apr 3 2019 7:53 PM
దేవరపల్లి : దేవరపల్లి మండలం త్యాజంపూడి మామిడికాయల రేవులో గురువారం గల్లంతైన చిటికిన కృష్ణ (25) మృతదేహం శుక్రవారం సాయంత్రం లభించింది. రేవుకు సమీపంలోని కురుకూరు తూముల వద్ద మృతదేహం లభించినట్లు ఎస్సై సి.హెచ్.ఆంజనేయులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి.. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.
Advertisement
Advertisement