ఆగస్టు 15 నుంచి కోల్‌కతాకి మరో విమానం | another airoplane in colkatta | Sakshi
Sakshi News home page

ఆగస్టు 15 నుంచి కోల్‌కతాకి మరో విమానం

Jul 21 2016 11:14 PM | Updated on May 3 2018 3:17 PM

ఆగస్టు 15 నుంచి కోల్‌కతాకి మరో విమానం - Sakshi

ఆగస్టు 15 నుంచి కోల్‌కతాకి మరో విమానం

విశాఖ విమానాశ్రయంలో కోల్‌కతాకు మరో విమాన సర్వీసు వాలబోతోంది.

గోపాలపట్నం : విశాఖ విమానాశ్రయంలో కోల్‌కతాకు మరో విమాన సర్వీసు వాలబోతోంది. ఇండిగో విమాన సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 15 నుంచి సర్వీసులకు ముహూర్తం నిర్ణయించింది. ఇప్పటికే ఈ విమాన సంస్థ్ధ విశాఖ నుంచి  భువనేశ్వర్‌ మీదుగా కోల్‌కతాకు సర్వీసులు అందిస్తోంది.
కొత్త సర్వీసు షెడ్యూలు ఇదీ...
కోల్‌కతాలో ఉదయం 10.30కు బయలుదేరి విశాఖకు మధ్యాహ్నం 12.25కు చేరుతుంది. ఇక్కడ 12.55కు బయలుదేరి మధ్యాహ్నం 3గంటలకు కోల్‌కతా చేరుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement