అగ్రిగోల్డ్ బాధితుల పోరు దీక్ష | agrigold victims protests in guntur | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్ బాధితుల పోరు దీక్ష

Jun 15 2016 2:17 PM | Updated on Aug 24 2018 2:36 PM

రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులు బుధవారం పోరుదీక్షకు దిగారు.

గుంటూరు: రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులు బుధవారం పోరుదీక్షకు దిగారు. నాగార్జున యూనివర్శిటీ సమీపంలోని అగ్రిగోల్డ్కు చెందిన హాయ్ ల్యాండ్ వద్ద బాధితులు దీక్ష నిర్వహించారు. ఆర్థిక నేరాలకు పాల్పడిన అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ దీక్షలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, మధుతో పాటు భారీగా అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement