ఈఎస్‌ఐ స్కాం.. దూకుడు పెంచిన ఏసీబీ | ACB Conducts Raids Over ESI Scam In Hyderabad | Sakshi
Sakshi News home page

ఈఎస్‌ఐ స్కాం.. దూకుడు పెంచిన ఏసీబీ

Sep 26 2019 5:32 PM | Updated on Sep 26 2019 5:47 PM

ACB Conducts Raids Over ESI Scam In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈఎస్‌ఐ స్కాంలో ఏసీబీ దూకుడు పెంచింది. మందుల కొనుగోలులో అక్రమాలకు సంబంధించి పలువురు నివాసాల్లో గురువారం సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకు రూ. 10 కోట్ల అవకతవకలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ అధికారుల నివాసాలతో పాటు 21చోట్ల ఏసీబీ తనిఖీలు చేసింది. డైరెక్టర్‌ దేవికారాణి, వరంగల్‌ జేడీ పద్మ, స్టోర్స్‌ ఏడీ వసంత, ఓమ్నీ మెడికల్‌ సిబ్బంది, తేజా ఫార్మా ఉద్యోగి భాస్కర్‌రెడ్డి, ఓ ఛానల్‌ రిపోర్టర్‌ నివాసంతోపాటు 21 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement