గోపాలమిత్రా ఉద్యోగులకు వైఎస్‌ జగన్‌ హామీ | Gopalamitra employees met ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

గోపాలమిత్రా ఉద్యోగులకు వైఎస్‌ జగన్‌ హామీ

Jan 13 2018 11:02 AM | Updated on Jul 25 2018 5:02 PM

Gopalamitra employees met ys jagan mohan reddy - Sakshi

సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని శనివారం గోపాలమిత్ర ఉద్యోగులు కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వారు  ఆవేదన వ్యక్తం చేశారు. గోపాలమిత్రా ఉద్యోగులు ఈ సందర్భంగా తమ సమస్యలను వైఎస్‌ జగన్‌కు వివరించి, వినతపత్రం సమర్పించారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వైఎస్‌ జగన్‌ వారికి హామీ ఇచ్చారు. కాగా జిల్లాలో 61వ రోజు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement