లాభాలతో ప్రారంభం:రియల్టీ, ఆటో లీడ్‌ | Markets edge higher: Sensex up 80 points up | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభం:రియల్టీ, ఆటో లీడ్‌

Dec 22 2017 9:27 AM | Updated on Dec 22 2017 9:36 AM

Markets edge higher: Sensex up 80 points up - Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాలతో పటిష్టంగా మొదలయ్యాయి.  సెన్సెక్స్‌ 80 పాయింట్ల లాభంతో33,836వద్ద, నిఫ్టీ 22 పాయింట్లు ఎగిసి 10,462 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా రియల్టీ, ఆటో , ఐటీ సెక్టార్‌ మార్కెట్లను  లీడ్‌ చేస్తున్నాయి.   అలాగే టైర్ల షేర్లు  కూడా బాగా లాభపడుతున్నాయి.


బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో, సిప్లా, ఓఎన్‌జీసీ, యూపీఎల్‌, టెక్‌ మహీంద్రా, అదానీ ట్రాన్స్‌మిషన్‌,  రిలయన్స్‌ ఇన్‌ప్రా,  రెలిగేర్‌,  టాటా మోటార్స్‌, హెచ్‌టీసీ హెక్సావేర్‌ లాభాల్లోనూ, బీపీసీఎల్‌, బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, కోల్‌ ఇండియా, ఇన్‌ఫ్రాటెల్‌, , లుపిన్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ , ఐడియా, బజాజ్‌ ఆటో, హెచ్‌యూఎల్‌ నష్టపోతున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement