'చిత్తశుద్ధితో పోరాడుతుంది వైఎస్ఆర్ సీపీనే' | ysrcp MP Avinash reddy slams andhra pradesh government | Sakshi
Sakshi News home page

'చిత్తశుద్ధితో పోరాడుతుంది వైఎస్ఆర్ సీపీనే'

Oct 5 2015 12:32 PM | Updated on Aug 9 2018 5:07 PM

రాయలసీమ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు.

కడప : రాయలసీమ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ రాయలసీమ అంటే ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు.  శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల నీటిని నిల్వ ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో డెంగీ కేసులో పెరుగుతున్నాయని, అధికారులు డెంగీ నివారణకు దృష్టి పెట్టాలని సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement